అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌తో ప్రతి నెలా రూ. 5,000 పెన్షన్

69చూసినవారు
అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌తో ప్రతి నెలా రూ. 5,000 పెన్షన్
దేశంలో రేషన్ కార్డు ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని రూపొందించింది. ఈ స్కీమ్‌లో అతి తక్కువ మొత్తం రూ.210 పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా రూ.1,000 నుంచి రూ. 5,000 పెన్షన్ పొందొచ్చు. 18-40 ఏళ్ల భారత పౌరులు ఈ స్కీమ్‌‌కి అర్హులు. వయసు పెరిగే కొద్దీ చెల్లించాల్సిన అమౌంట్ పెరుగుతుంది. దీని కోసం #https://www.myscheme.gov.in/schemes/apy అనే వెబ్‌సైట్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.