కేంద్ర పథకాల అనుసంధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై తగ్గనున్న ఆర్థిక భారం

70చూసినవారు
కేంద్ర పథకాల అనుసంధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై తగ్గనున్న ఆర్థిక భారం
కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను చంద్రన్న బీమాకు అనుసంధానించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గనుంది. ఇదే విషయాన్ని కమిటీ ప్రభుత్వానికి సూచించనుంది. 2018-19లోనూ తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన చంద్రన్న బీమా పథకానికి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాన్ని అనుసంధానించడం ద్వారా ప్రజలకు భారీగా లబ్ధి చేకూరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్