పురుషుల కంటే మహిళ ఓటర్లే ఎక్కువ: ఈసీ

1088చూసినవారు
పురుషుల కంటే మహిళ ఓటర్లే ఎక్కువ: ఈసీ
సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయడానికి దేశంలో మొత్తం 96.8 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇందులో కొత్తగా 18 ఏళ్లు నిండిన వాళ్లు 1.8 కోట్ల మంది ఉన్నారు. అయితే దేశంలోని 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇంకా 88.4 లక్షల మంది వికలాంగులు, 48,000 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్