వెల్లంకిలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ర్యాలీ

61చూసినవారు
వెల్లంకిలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ర్యాలీ
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట, కొమ్మాయిగూడెం గ్రామాల పరిధిలో పెట్టబోయే అంబుజా కాలుష్యకారక సిమెంట్ పరిశ్రమకు వ్యతిరేకంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అక్టోబర్ 23న జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా మీ అభిప్రాయాలను వెల్లడించాలన్నారు.

సంబంధిత పోస్ట్