భారత రాజ్యాంగ గ్రంథంని ఉచితంగా పంపిణీ చేయాలని ధర్నా

188చూసినవారు
భారత రాజ్యాంగ గ్రంథంని ఉచితంగా పంపిణీ చేయాలని ధర్నా
సంస్థాన్ నారాయణపురం మండలంలో డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గత వారం భారత రాజ్యాంగ గ్రంథంని ప్రతీ ఒక్కరికీ ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ను కోరుతూ జిల్లా మండల కార్యాలయాల లో రేపర్సెంటేషన్ ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాలయ్య, సంజీవ, అంబేద్కర్, లింగస్వామి, సురేష్, సాయి, సందీప్, జలంధర్, నగేష్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్