చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

5110చూసినవారు
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
భువనగిరి పట్టణ శివారులోని రాయగిరిలో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. గ్రామానికి చెందిన దొమ్మాటి శంకర్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం భార్య మృతి చెందింది. మనోవేదనతో గురువారం పోచమ్మ ఆలయం వద్ద పురుగుల మందు తాగాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :