రికార్డు ధర పలికిన లడ్డూ

70చూసినవారు
ధన్వాడ మండలంలోని మంత్రం పల్లి గ్రామంలో సిద్ధి వినాయక లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది బాపనపల్లి పెద్ద నరసింహులు రూ. 81016 సవాల్ పాట పాడి కైవసం చేసుకున్నాడు. రెండవ వేలం కలశం పండ్లు జక్లేర్ శీను రూ.31016 పాట పాడి కైవసం చేసుకున్నాడు మొట్టమొదటిసారిగా ఇంత ధర పలికినందుకు ఒక మారుమూల గ్రామంలో ఇది ఒక రికార్డు ధరగా గ్రామస్తులు భావిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్