ఒంగోలు, తిరుపతిల్లోనూ వైసీపీ భూ దందా: చంద్రబాబు

73చూసినవారు
ఒంగోలు, తిరుపతిల్లోనూ వైసీపీ భూ దందా: చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 'వైసీపీ పాలనలో ఒంగోలులో రూ.101 కోట్లు విలువ చేసే ఆస్తులను కొట్టేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను కాజేశారు. తిరుపతిలో సెటిల్‌మెంట్లతో భూములు లాక్కున్నారు. తిరుచానూరులో 4.5 ఎకరాలు, మంగళంలో 27.14 ఎకరాలు, దామినీడులో 3.32 ఎకరాలతోపాటు చిగురువాడ, సూరప్పకసం, కోటమంగళం, దుర్గసముద్రం ఇలా చాలాచోట్ల ప్రభుత్వ భూములు కొట్టేశారు.' అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్