మచిలీపట్నంలో రూ.60 కోట్ల ప్రభుత్వ స్థలంలో వైసీపీ కార్యాలయం

55చూసినవారు
మచిలీపట్నంలో రూ.60 కోట్ల ప్రభుత్వ స్థలంలో వైసీపీ కార్యాలయం
కృష్ణా జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని రూ.60 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంలో మచిలీపట్నం నడిబొడ్డున ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు పూర్తి చేశారు. పోలీసు శాఖ అవసరాల కోసం కేటాయించిన ఈ ఆరు ఎకరాల స్థలం ఖాళీగా ఉండడంతో మాజీ మంత్రి పేర్ని నాని ఆరు ఎకరాల్లో రెండెకరాలు తమకు పార్టీ కార్యాలయం కోసం కేటాయించాలని కలెక్టర్‌కు అర్జీ పెట్టి.. ఆమోదం పొందారు.

సంబంధిత పోస్ట్