కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి మాట్లాడుతూ ఏపీలో వైసీపీ 123 సీట్లు గెలుస్తుందని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. హిందూపురం నియోజకవర్గంలోనూా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోందన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి, ఏపీలో సీఎంగా వైఎస్జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని స్పష్టం చేశారు.