సీపీఎం ఆఫీస్‌ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు ఏచూరి భౌతిక కాయం (Video)

52చూసినవారు
సీపీఐ (ఎం) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుంచి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కమ్యూనిస్టు శ్రేణులు ర్యాలీగా ఆయన భౌతిక కాయాన్ని ఎయిమ్స్‌కు తీసుకెళ్తున్నాయి. ర్యాలీలో ‘లాల్‌సలామ్‌ కామ్రేడ్‌’ నినాదాలు హోరెత్తుతున్నాయి. సీతారామ్‌ ఏచూరి కోరిక మేరకు ఆయన కుటుంబసభ్యులు ఏచూరి భౌతిక కాయాన్ని మెడికల్‌ రిసెర్చ్‌ కోసం ఎయిమ్స్‌ ఆస్పత్రికి దానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్