పోక్సో కేసుపై స్పందించిన యడియూరప్ప కార్యాలయం

74చూసినవారు
పోక్సో కేసుపై స్పందించిన యడియూరప్ప కార్యాలయం
కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఓ కేసు విషయమై యడియూరప్పను కలిసేందుకు వెళ్లగా, ఆయన తన కూతురిపై లైంగిక దాడి చేశారని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా దీనిపై తాజాగా మాజీ సీఎం కార్యాలయం స్పందించింది. కేసు పెట్టిన బాలిక మానసిక స్థితి సరిగా లేదని తెలిపింది. ఇప్పటివరకు ఇలా 32 ఫిర్యాదులు చేసిందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్