విశాఖ: ఘనంగా గుడివాడ గురునాథరావు జయంతి

మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు 69వ జయంతిను శుక్రవారం నిర్వహించారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న గురునాథరావు విగ్రహానికి శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి, వెంకట్, కుమారి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్