రోడ్ల విస్తరణపై దృష్టి పెట్టాలి: తులసిరెడ్డి

టీడీప ప్రభుత్వం జాతీయ రహదారి విస్తరణ పనులపై దృష్టి సారించాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వేంపల్లి పట్టణంలోని తన నివాస గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కడప-రేణిగుంట జాతీయ రహదారి అతి ప్రధానమైన రహదారి అని చెప్పారు. చెన్నై-ముంబై మహా నగరాలను కలిపే ఈ రహదారికి నిధులు మంజూరు చేసి త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్