ఉదయగిరిలో అంబరానంటిన సంబరాలు

ఉదయగిరిలో అంబరానంటిన సంబరాలు. ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఉదయగిరి ట్యాంక్ బండ్ వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. డీజే పాటల మధ్య వైసీపీ నాయకులు చిందులు వేశారు. ఎప్పుడు చూడని ఏర్పాట్లు చూసిన ఉదయగిరి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్