టీడీపీకి మరో షాక్ తగలనుంది. మాజీ మంత్రి,
టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు
వైసీపీ అధినేత
జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. తుని నుంచి
టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పోటీ చేస్తుండగా.. ఆ సీటును ఆశించిన యనమల కృష్ణుడు టీడీపీపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.