పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ కౌన్సిలర్ మహంకాళి పిచ్చయ్య బైక్ దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి బైక్ను తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.