ఎల్ఎల్బీ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి కేంద్ర న్యాయ శాఖ ఇంటర్న్షిప్కు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు http://cdnbbsr.s3waas.gov.in/ వెబ్సైట్ను సంప్రదించండి.