తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అమలాపురం ఎంపీ గంటి హరీష్మాథుర్ను లోక్సభలో టీడీపీ విప్గా నియమించారు . లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి తనయుడైన హరీష్.. కోనసీమ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్, రైతులకు సెంట్రల్ క్వాయర్ బోర్డు పథకాలపై దృష్టి పెట్టనున్నారు. అభివృద్ధి పనులకు ప్రణాళిక రూపొందించుకున్నారు.