25 ఎంపీ సీట్లకు 124 నామినేషన్లు

61చూసినవారు
25 ఎంపీ సీట్లకు 124 నామినేషన్లు
రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లకు గాను మంగళవారం 124 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ దాఖలు చేసిన వారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా ఉన్నారు. కీలక అభ్యర్థుల్లో విజయసాయిరెడ్డి (నెల్లూరు వైసీపీ), వైఎస్ అవినాష్ (కడప వైసీపీ), రాపాక వరప్రసాద్ రావు (అమలాపురం వైసీపీ), మాగుంట శ్రీనివాసరెడ్డి (ఒంగోలు టీడీపీ), వల్లభనేని అనుదీప్ (మచిలీపట్నం జనసేన) తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్