21 మందిని హెలికాప్టర్ ద్వారా కాపాడారు (వీడియో)

60చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా తుళ్లూరు మండలం పెదలంకలో ప్రజలు వరదలో చిక్కుకున్నారు. హెలికాప్టర్ సాయంతో 21 మందిని రక్షించి ఇబ్రహీంపట్నంలోని పునరావాస కేంద్రానికి సిబ్బంది తరలించారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 62 మంది పెదలంక గ్రామస్థులను కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు.

సంబంధిత పోస్ట్