ప్రధాని నరేంద్ర మోదీ నాపై కుట్ర పన్నారు: అరవింద్ కేజ్రీవాల్‌

74చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీ నాపై కుట్ర పన్నారు: అరవింద్ కేజ్రీవాల్‌
తనని అవినీతిపరుడిగా నిరూపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర పన్నారని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో జరిగిన ‘జంతాకీ అదాలత్‌’ కార్యక్రమంలో కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ మాపై కుట్ర పన్నారు. నన్ను, ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా అవినీతిపరుడని నిరూపించేందుకు కుట్ర పన్నారు. ఆప్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు' అని కేజ్రీవాల్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్