సోష‌ల్ మీడియాలో కూట‌మి ప్ర‌భుత్వంపై సెటైర్లు.. వీడియో

71చూసినవారు
ఏపీలో 100 రోజుల పాల‌న పూర్తి చేసుకున్న కూట‌మి ప్ర‌భుత్వంపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఏదో విధంగా సెటైర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ వైసీపీ కార్య‌క‌ర్త ఎన్నిక‌లకు ముందు టీడీపీ ఇచ్చిన ఓ హామీని గుర్తుచేస్తూ ఓ వీడియో చేశాడు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌దంగా మారింది. అందులో స‌ద‌రు వ్య‌క్తి కుక్కల‌కు బిస్కెట్లు వేస్తూ నీకు రూ. 10 వేలు, నీకు రూ. 15 వేలు అంటూ కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి కామెంట్లు చేస్తూ వీడియో చేశాడు.

సంబంధిత పోస్ట్