లడ్డూ వివాదం..చంద్రబాబు మరో సంచలన నిర్ణయం

79చూసినవారు
లడ్డూ వివాదం..చంద్రబాబు మరో సంచలన నిర్ణయం
తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ సంప్రోక్షణ చేపట్టే ఆలోచన దిశగా చంద్రబాబు సర్కార్‌ అడుగులు వేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నివాసానికి టీటీడీ ఈవో శ్యామల రావు, జేఈవో వెంకయ్య చౌదరి వెళ్లారు. టీటీడీ ఉన్నతాధికారులతో పాటు సీఎం చంద్రబాబు నివాసానికి ఆగమ పండితులు కూడా వ‌చ్చారు.

సంబంధిత పోస్ట్