మరో 4 రోజులే ఛాన్స్.. HURRY UP

62చూసినవారు
మరో 4 రోజులే ఛాన్స్.. HURRY UP
2024-25 విద్యా సంవత్సరానికి టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 31తో ముగియనుంది. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కాలేజీలో బాలికలకు 968 సీట్లు, శ్రీ వెంకటేశ్వర కాలేజీలో బాలురకు 72 సీట్లు అందుబాటులో ఉన్నాయి. టెన్త్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం అందిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్