యువకుల్లో పెరుగుతున్న క్యాన్సర్

79చూసినవారు
యువకుల్లో పెరుగుతున్న క్యాన్సర్
క్యాన్సర్ బాధితులు తమ జబ్బుపై రెండో అభిప్రాయం కోరేందుకు క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ నడుపుతున్న సహాయ కేంద్రానికి కాల్ చేసిన వారిలో 20 శాతం మంది 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఆంకాలజిస్టుల బృందం ప్రారంభించిన ఈ సంస్థకు మార్చి 1 నుంచి మే 15 మధ్య 1,368 మంది కాల్ చేశారని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్