నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

56చూసినవారు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 211 పాయింట్లు నష్టపోయి 72,620 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు కుంగి 22,049 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.34 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌-30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, HCL టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, TCS, విప్రో, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్