ఫోన్ ట్యాపింగ్ కేసు.. కస్టడీ పిటిషన్ వేయనున్న పోలీసులు

76చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసు.. కస్టడీ పిటిషన్ వేయనున్న పోలీసులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు నేడు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. భుజంగ రావు, తిరుపతన్న, ప్రణీత్ రావును కస్టడీకి కోరనున్నారు. ఈ ముగ్గురు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. BRS పార్టీనే బడా వ్యాపారవేత్తలు, హవాలాకి సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేయించి.. వారిని బెదిరించి పార్టీ ఫండ్ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్