రేపు బీజేపీ పదాధికారుల సమావేశం

51చూసినవారు
రేపు బీజేపీ పదాధికారుల సమావేశం
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ అధ్యక్షతన రేపు విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిద్థార్థనాథ్ సింగ్ హాజరై.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇంకా బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు హాజరుకానున్నారు. ఏపీ బీజేపీ నియోజకవర్గాల వారిగా కమిటీలు వేసి, నాయకులకు బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్