ఏపీలో కొత్త పథకం.. ల‌బ్ధిదారులకు నెలకు రూ.15వేలు?

78చూసినవారు
ఏపీలో కొత్త పథకం.. ల‌బ్ధిదారులకు నెలకు రూ.15వేలు?
ఏపీ ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది. రూ.15వేల పింఛను స్కీంపై అప్ డేట్ ఇచ్చింది. మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్నవారికి కూడా త్వరలో పింఛను అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ క్ర‌మంలోనే పెంచిన పెన్ష‌న్ల‌తో పూర్తిస్థాయి దివ్యాంగులకు నెలకు రూ.15వేలు వస్తోంది. పక్షవాతం వచ్చి మంచంపై లేదంటే చక్రాల కుర్చీకి పరిమితమైనవారికి కూడా రూ.15వేలు వస్తోంది. గతంలో వీరికి రూ.5వేలు మాత్రమే ఇచ్చేవారు.
Job Suitcase

Jobs near you