కన్నీళ్లు పెట్టుకున్న కేంద్ర మాజీ మంత్రి (వీడియో)

113322చూసినవారు
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీకి రాజీనామా సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ప్రాంత ప్రజలు ఒక డాక్టరుగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక కేంద్ర మంత్రిగా చూశారు. ఒక్క అవినీతి చేసిందా? అని ఒక్కరైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు. తనను ఇంట్లో కూర్చోబెట్టి అవమానించారని, దానికి జగన్ కారణం చెప్పాలని కోరారు. అన్యాయాన్ని భరిస్తాను కానీ, అవమానాన్ని సహించలేనన్నారు.

సంబంధిత పోస్ట్