AP: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర కాంగ్రెస్లోని అన్ని విభాగాల కమిటీలు రద్దు చేసినట్లు వెల్లడించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగానే కమిటీలు రద్దు చేసినట్లు ఆమె తెలిపారు. త్వరలోనే కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.