కాంగ్రెస్, సీపీఐ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు

51చూసినవారు
కాంగ్రెస్, సీపీఐ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు
ఏపీలో కాంగ్రెస్, సీపీఐ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేయనుంది. గుంటూరు నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ పడనుంది. విజయవాడ పశ్చిమ, విశాఖపట్నం పశ్చిమ, అనంతపురం, తిరుపతి, పత్తికొండ, రాజంపేట, కమలాపురం, ఏలూరు అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేయనుంది.

సంబంధిత పోస్ట్