పట్టభద్రులు, టీచర్లకు అలర్ట్

75చూసినవారు
పట్టభద్రులు, టీచర్లకు అలర్ట్
ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్లు నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్లు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో టీచర్ల ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించామన్నారు. www,ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో ఫామ్-18, 19 సమర్పించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్