కృష్ణదాస్ కీర్తనల్లో కోహ్లీ దంపతులు (VIDEO)

61చూసినవారు
బెంగళూరు టెస్ట్ ముగిసిన అనంతరం టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఆదివారం ముంబై చేరుకున్నారు. అక్కడ తన భార్య అనుష్క శర్మతో కలిసి అతను ‘కర్వా చౌత్’ వేడుకల్లో భాగంగా కృష్ణదాస్ కీర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విరాట్, అనుష్క శర్మల వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్