చోడవరం.. ప్రారంభమైన ఆపరేషన్ స్వేచ్ఛ

68చూసినవారు
చోడవరం.. ప్రారంభమైన ఆపరేషన్ స్వేచ్ఛ
ఈనెల 5 తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమంలో భాగంగా దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు చోడవరం సహాయ కార్మిక శాఖ అధికారి పి సూర్య నారాయణ చెప్పారు. శనివారం చోడవరంలో పలు దుకాణాలను పరిశీలించిన ఆయన తక్కువ జీతం అందిస్తున్న యజమానులపై కేసులు నమోదు చేశారు. పోలీస్, ఐసిడిఎస్, సీడ్స్ ఆర్గనైజేషన్ సంయుక్త సహకారంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగారెండు దుకాణాలపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్