గాజువాక పాతకర్నవానిపాలెం రామాలయం అంగన్వాడీ కేంద్రంలో టీచర్ పూర్ణ ఆద్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో అవగాహణ కార్యక్రమం బుధవారం జరిగింది.అతిధిగా బిజెపి కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొన్నారు.నరసింగరావు మాట్లాడుతూ నరేంధ్ర మోదీ 2015 జనవరి 22వ తేదీన ప్రవేశ పెట్టిన బేటీ బచావో బేటీ పడావో పధకంద్వారా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు పౌష్టికాహారం,పిల్లలకు పాలు, గుడ్లు పుస్తకాలు ఉచితంగా అందజేస్తున్నారన్నారు.