కొనసాగుతున్న కూటమి హవా

73చూసినవారు
కొనసాగుతున్న కూటమి హవా
ఏపీలోని కాకినాడ లోక‌సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థి ఉదయ్ ముందంజలో కొనసాగుతున్నారు. అనంతపురంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ ఆధిక్యంలో ఉన్నారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ముందంజలో కొనసాగుతున్నారు. విశాఖలో టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ ఆధిక్యంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్