మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

80చూసినవారు
పర్యావరణాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరు మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని గాజువాక బీజేపీ కన్వినర్ కరణం రెడ్డి నర్సింగరావు, 76 వార్డ్ కార్పొరేటర్ గంధం శ్రీనువాసరావు అన్నారు. గురువారం బాలచెరువు ఆర్చ్ వద్ద ఆంధ్రప్రదేశ్ వికలాంగుల నెట్ వర్క్ అధ్యక్షుడు జీలకర్ర రమణ ఆధ్వర్యంలో 500 మట్టి వినాయక ప్రతిమల ను గాజువాక బీజేపీ కన్వినర్ కరణం రెడ్డి నర్సింగరావు పంపిణీ చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్