సెజ్ లు కాదు షుగర్స్ పై దృష్టి సాధించండి

77చూసినవారు
సెజ్ లు కాదు షుగర్స్ పై దృష్టి సాధించండి
ప్రజల జీవితాల్లో విషం చిమ్మె సెజ్ లు కన్నా రైతులకు పట్టెడు అన్నం పెట్టే షుగర్ ఫ్యాక్టరీ పై దృష్టి సారించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి. వెంకన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం కే కోటపాడు మండలంలో సెజ్ లు కోసం పరిశీలన చేసిన గ్రామాలను సిపిఎం బృందం పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడింది. ఇప్పటికే కొన్ని చోట్ల సెజ్ లు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్