నర్సీపట్నంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం

70చూసినవారు
నర్సీపట్నంలో త్వరలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం చేయనున్నామని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. మంగళవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారు చేయడానికి వచ్చిన అధికార యంత్రాంగంతో కలిసి ఆయన స్థల పరిశీలన చేశారు. స్పీకర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో స్పోర్ట్స్ శిక్షణ కేంద్రం కూడా ఉంటుందన్నారు. ఇతర జిల్లాల నుంచి క్రీడాకారులు ఇక్కడకు వచ్చి శిక్షణ పొందే అవకాశం ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్