అవయవ దానంపై అవగాహన

67చూసినవారు
అవయవ దానంపై అవగాహన
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంగవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో మదర్ హెల్ప్ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవార అవయవ దానం పై విద్యార్థులకు అవగాహన పెంపొందించేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించాయి.సమితి అధ్యక్షులు గోపీనాథ్ కులం,మతం అన్నివిధాలా అవయవ దానం కీలకమని తెలియజేశారు.కళాశాల ప్రిన్సిపాల్ రాజు ని ట్రస్ట్ సభ్యులు సన్మానించారు.సెక్రటరీ అచ్చిరాజు అవయవదానం చేసే వ్యక్తులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగే వివరాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్