పార్టీ మారే ప్రసక్తి లేదు అని అవసరమైతే ఇండిపెండెంట్ అబి్యర్థిగా పోటీ చేస్తా అని వైకుంఠం ప్రబిాకర్ చౌదరి తెలియచేశారు. ఈ మేరకు ఆదివారం అనంతపురంలోని కమ్మ భవన్ లో ప్రభాకర్ చౌదరి అభిమానుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ ను వీడే ప్రసక్తే లేదని, అభిమానులు కోరుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని అన్నారు. అలాగే తన కోసం వేల సంఖ్యలో వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.