ఉద్యోగం కోసం ఉద్యమిస్తాం

79చూసినవారు
ఉద్యోగం కోసం ఉద్యమిస్తాం
ఉద్యోగం కోసం ఉద్యమిస్తామని ఆర్ ఎస్ పి నేతలు అన్నారు. ధర్మవరంలో ఆర్ ఎస్ పి కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశాలు ఆదివారం జరిగాయి. జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని అన్నారు. నేడు దేశంలో 27. 7 శాతం నిరుద్యోగులు ఉన్నారని అధికారులు చెప్పారన్నారు.

సంబంధిత పోస్ట్