ధర్మవరంలో పకడ్బందీగా వాహనాల తనిఖీ

2927చూసినవారు
ధర్మవరం పట్టణంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీని పకడ్బందీగా చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుండీ ధర్మవరం పట్టణం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ధర్మవరం నుండి మామిళ్ళపల్లి జాతీయ రహదారికి వెళ్లే అన్ని రకాల వాహనాలను పోలీసులు ఆపి తనిఖీ చేస్తున్నారు. పరిమితికి మించి డబ్బులు తీసుకెళ్లిన, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్