వర్షాల సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి

81చూసినవారు
వర్షాల సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి
ప్రజలందరూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం పేర్కొన్నారు. ఒక ముఖ్యమైన సమావేశం నిమిత్తం అమెరికాకు వెళ్లిన మంత్రి అక్కడినుండి తన కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసి ధర్మవరంలో పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్