స్వచ్ఛతాహి సేవ పై ప్రజలకు అవగాహన ర్యాలీ

65చూసినవారు
స్వచ్ఛతాహి సేవ పై ప్రజలకు అవగాహన ర్యాలీ
గుంతకల్లు మున్సిపాలిటీ లో శనివారం మెప్మా వారి ఆధ్వర్యంలో స్వచ్ఛతహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ ఛైర్మెన్ భవాని, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని పురవీధులలో గుండా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అక్టోబర్ 1 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని కమిషనర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్