శ్రీసత్య సాయి: విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పోలీసులు

64చూసినవారు
శ్రీసత్య సాయి: విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పోలీసులు
శ్రీసత్య సాయి జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా, పోలీస్ అమరవీరుల త్యాగాలపై మంగళవారం విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా పోలీస్ విధి నిర్వహణలో అమరులైన పోలీసుల యొక్క త్యాగాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, పోలీసులు నిర్వహించే విధులు గురించి అవగాహన అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్