టోల్ సిబ్బందిపై దాడి.. వీడియో వైరల్

78చూసినవారు
టోల్ ప్లాజా సిబ్బందిపై వాహనదారులు దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్‌లో ఇటీవల చోటు చేసుకుంది. రూర్కీలో ఉన్న ఓ టోల్ ప్లాజా వద్ద టోల్ ఉద్యోగులకు, కార్లలో వచ్చిన వారి మధ్య టోల్ రుసుం చెల్లించే విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే వాహనదారులు కారును ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశారు. దీంతో సిబ్బంది కారుకు అడ్డుగా నిలిచారు. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైనా కారు డ్రైవర్, తనతో పాటు వచ్చిన వ్యక్తులు దాడికి దిగారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్