

కంబదూరు: ఎంపిపి ఎన్నికకు పటిష్ఠమైన భద్రత
కంబదూరు మండలం ఎంపీపీ ఎన్నిక గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరగనున్న నేపథ్యంలో సర్కిల్ సిఐ నిలకంఠేశ్వర్ ఆద్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు పోలిసులు తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఎన్నిక ప్రక్రియలో పాల్గొననున్న ప్రజాప్రతినిధులు, అధికారులు.